06 May, 2013

చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు


చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు ది. 05. 05. 2011 న  ఇంద్రప్రస్త లో అతి వైభవముగా జరిగినది.

        చిరంజీవిని తాత గారు సాయి , నాయనమ్మ జగదీశ్వరి ఉదయమే హారతి ఇచ్చి దీవెనలు పలికారు. తల్లి
తండ్రులు చి. సునీల్ కుమార్ చి.స్వప్న సుందరి ఆశ్శీ సులు ఇచ్చి మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములు   ధరింపచేశారు. చిరంజీవి సౌందర్య లహరి పెద్దలందరికీ పాదాభివందనము చెసింది చిరంజీవి స్వర్ణ మంజరి ఈ వేడుకలలో ఉత్సాహముగా పాల్గొంది. వివిధ ప్రాంతముల నుండి బంధుమిత్రులు చిరంజీవి సౌందర్య లహరికి ఫోన్లలో ఆశ్శీశులు అందచేశారు. సాయంకాలము యాభై మంది పిల్లల మద్య సౌందర్య లహరి పుట్టిన రోజు " కేకు" కట్  చేసి స్నేహితులతో నృత్యగాన విభావరిలో పాల్గొని కన్నుల విందు  ఛేసినది.

                                                          

కీసర వంశము***** KEESARAVAMSAM