12 April, 2012

చి.లక్ష్మీనరసింహమూర్తి షష్ట్యబ్ధిపూర్తి మహోత్సవాహ్వానము

చి.లక్ష్మీనరసింహమూర్తి షష్ట్యబ్ధిపూర్తి మహోత్సవము ది.22.04.2012 నుండి 24.04.2012 వరకు

దమ్మాయిగూడా లోని భారద్వాజ నిలయములో జరుగును.


చి.చైతన్య చి.ప్రశాంత్ ల ఆధ్వర్యములో జరుగు ఈ ఉగ్రరధశాంతి విజయవంతముగా జరుపుటకు, కీసర వంశస్థులందరూ భారీసంఖ్యలో భాగ్యనగరములో ఏకత్రితమగుచున్నారు.

చిరంజీవి మూర్తి పుత్రులు, కోడళ్ళు, మనుమరాళ్ళు పంపిన ఆహ్వన పత్రిక చూడండి.
ఆ రోజులలో భాగ్యనగరములో కలిసి, జరుగబోవు వేడుకలలో ఉత్సాహంగా పాల్గొని అందరికీ
ఆనందం పంచుదాము.














కీసర వంశము***** KEESARAVAMSAM