07 March, 2012

చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం ఆవిష్కరణ.

                                    చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం ఆవిష్కరణ.




తమ్ముడు చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం గుంటూరు మారుతీనగర్ లోని

మారుతీదేవాలయములో ఆవిష్కరణ 5.03.2012 న జరిగినది. ఈకార్యక్రమమునకు సంబంధించి

వార్తలు ఈనాడు దినపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలలో ప్రచురించారు. ఈనాడు వార్త చిత్రకధనం ఇక్కడ

చూడవచ్చును. యశస్వీభవ.
 
 

కీసర వంశము***** KEESARAVAMSAM